CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనాపట్ల అప్రమత్తత తో ఉండాలి

Share it:

 


సీఐ కిరణ్ కుమార్

మన్యం టీవీ మంగపేట.


రేగులగూడెం గ్రామంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో ఏటూరునాగారం సీఐ కిరణ్ కుమార్ గుత్తి కోయలకు కరోనా పరీక్షలు చేస్తున్న జడ్పీ ఎస్ ఎస్ పాఠశాలను సందర్శించినారు.

ఈ సందర్బంగా సీఐ కిరణ్ కుమార్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చినవారు జాగ్రత్త గా ఉండాలని, కరోనాను అశ్రద్ధ చేయొద్దని, బయట తిరగకూడదు, హోమ్ క్వారంటైన్ లో ఉండాలని, మిగతా కుటుంబసభ్యులు కూడా చాలా జాగ్రత్త గా ఉంటూ పాజిటివ్ వచ్చిన వారిని కాపాడుకోవాలని ఈ సందర్బంగా తెలియజేసారు. రేగులగూడెం ప్రజలందరూ కూడా వచ్చి కరోనా పరీక్షలు చేయించుకోవాలని గుత్తి కోయలకు సూచనలు చేసారు.

Share it:

TELANGANA

Post A Comment: