మన్యంటీవీ,అశ్వారావుపేట:
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కల్యాణ లక్ష్మి కార్యక్రమ చెక్కులను అశ్వారావుపేట మండల పరిధిలోని వేదాంతపురం గ్రామపంచాయతీ లో సర్పంచ్ సోమిని శివ ప్రసాద్ అద్వర్యం లో లబ్ది దారు దాది సీతమహాలక్ష్మి కు లక్ష నూట పదహారు విలువ గల చెక్కును అందిచడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్, విఆర్ఓ, కో ఆప్షన్ సభ్యులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
Post A Comment: