మన్యంటీవీ, అశ్వారావుపేట:
మండల పరిది లోని పేరాయిగూడెం గ్రామ పంచాయితీ లో మోడల్ కాలనీ, డ్రైవర్స్ కాలనీ, ఏఎస్ఆర్ నగర్ లలో కరోనా మహమ్మారితో బాధపడుతున్న కుటుంబాలకు యస్ మార్ట్ సహాయ సహకారాలతో సొమని యూత్ కూరగాయల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో సోమనీ శ్రీను, గోపి స్టూడియో, అడ్డురి అనిల్, మంగరాజు, వెంకన్నబాబు, ఆనంద్, హరి, శ్రీను,ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: