మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం రాజు పేటకు చెందిన నిరుపేద కర్రీ పుల్లయ్య 60 సం.రాలు ఆరోగ్యం బాగోలేక
ములుగు జిల్లా హాస్పిటల్ కి చేరే లోపు మరణించారు.
ఈ యొక్క విషయం తెలుసుకున్న ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ వారి కుటుంబ సభ్యులకు దారి ఖర్చులు కూడా లేవు అని తెలుసు కొని వారి కుటుంబ సభ్యులకు1000 రూపాయలు ఇచ్చి..వారికి
హాస్పిటల్ సూపర్ డెంట్ జగదీశ్వర్ తో మాట్లాడి అంబులెన్స్ సిద్ధం చేసి మృతదేహాన్నీ వారి స్వగ్రామానికి పంపించి జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మరో మారు దాతృత్వం చాటుకుంటున్నారు.
Post A Comment: