గుండాల; ఆళ్ల పల్లి ( మన్యం టీవీ) ఆళ్ల పల్లి మండలంలో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ కొండ్రు మంజు భార్గవి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తాసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్ జండా ఎగరవేశారు. వీరితో పాటు మర్కోడు పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ కొమరం శంకర్ బాబు జాతీయ జెండాను ఎగరవేశారు. మర్కోడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు జండా ఎగరవేశారు. ఆళ్ల పల్లి మండలంలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ పాఠశాలలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించారు
Post A Comment: