CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అమరవీరుల తల్లిదండ్రులను శాలువాతో సత్కరించిన విప్ రేగా కాంతరావు

Share it:

 


మన్యం టీవీ, పాల్వంచ:

జూన్ 2 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఈరోజు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని ప్రగతి మైదాన్ లో   తెలంగాణ అవతరణ దినోత్సవ వేడుకలలో భాగం గా  ఆనాడు తెలంగాణ రాష్ట్ర సాయుధ పోరాటంలో ప్రాణాలు అర్పించిన తెలంగాణ రాష్ట్ర అమరవీరుల తల్లిదండ్రులకు శాలువాతో సత్కరించి అమరవీరులకు ఘన నివాళి అర్పించి వారి కుటుంబాలకు పూర్తి సంగీభావం తెలిపిన పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు , ప్రభుత్వ విప్ శl రేగా కాంతారావు.

Share it:

Post A Comment: