మన్యం టీవీ, హైదరాబాద్:
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్ల పట్టణంలోని అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించిన అనంతరం కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ .
Post A Comment: