మన్యం మనుగడ, అశ్వాపురం:
అమరుల స్మారక భవన్ మొండికుంట సిపిఐ కార్యాలయం మార్కింగ్ పనులు ప్రారంభించిన సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కమటం వెంకటేశ్వరరావు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి వెర్పుల మల్లికార్జున్, దంతాల జగదీశ్ రామాచారి, ఏపూరి శ్రీను ,జగన్ చుంచు తదితరులు పాల్గోన్నారు.
Post A Comment: