మన్యం మనుగడ, మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, కూనవరం గ్రామ పంచాయితీ లో ఈ రోజు మండల స్పెషల్ ఆపీ సర్, రమాదేవి,గారు,గ్రామ పంచాయితీ జరుగుతున్న వివిధ అభి వృద్ధి పనులు, క్రేమి టొరియo, డంప్ షేడ్,పల్లె ప్రకృతి వనాలు,అవెన్యూ ప్లాంట్స్, నర్సరీ, పారిశుధ్య పనులను తనిఖీ చేసి నారు, అట్టి జరిగిన, పనులపట్ల, మంచిగా పనులు జరిపించినారు,అని సంతృప్తిని వ్యక్తం చేశారు, ఈ కార్య క్రమం లో ఎం పి ఓ పి. వెంకటేశ్వరరావు, స్థానిక సర్పంచ్ ఏ నిక ప్రసాద్, ఎన్ఆర్ఈజీఎస్ ఏ పీ ఓ, ఉదయ శ్రీ, కార్యదర్శి వి. సంధ్యారాణి, పాల్గొన్నారు
Post A Comment: