CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరుపేద కుటుంబానికి నిత్యావసర వస్తువులు వితరణ:టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ యువజన అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్

Share it:

 



మన్యం టీవీ మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం కొండాయిగూడెం గ్రామంలో బత్తిని శిరీష అనే వికలాంగులకు.వారి దీన స్థితిని తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం పినపాక నియోజకవర్గ అధ్యక్షులు మట్టపల్లి సాగర్ యాదవ్ గారి ఆధ్వర్యంలో   బియ్యం,కూరగాయలు అందజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ యువజన నాయకుడు బోయిళ్ళ రాజు.ఏఎం ఛానల్  రిపోర్టర్ ప్రభు కుమార్,బోయిళ్ళ సతీష్, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: