రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా నిరుపేద కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క.
మన్యం టీవీ ఏటూరు నాగారం
కాంగ్రెస్ పార్టీ జాతీయ మాజీ అధ్యక్షులు ప్రస్తుత ఎంపీ రాహుల్ గాంధీ పుట్టిన రోజు సందర్భంగా ఏటూరు నాగారం మండలం లోని చింతలపాడు ఆదివాసీ గుత్తి కోయగూడెంలో 30 కుటుంబాలకు సూర్యాపేట కు చెందిన దాతల సహకారంతో నిత్యావసర సరుకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళ ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇరసవడ్ల వెంకన్న, పార్టీ అధ్యక్షుడు చిటమట రఘు, కన్నాయిగూడెం మండల అధ్యక్షుడు
ఎండీ అప్సర్ పాషా,
మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఆయూబ్ ఖాన్, జెడ్పీటీసీ నమా కరం చంద్ గాంధీ,ఎంపీటీసీ
గుడ్ల శ్రీలతదేవేందర్,సర్పంచ్ ఈసం రామ్మూర్తి,వైస్ ఎంపీపీ బొల్లే భాస్కర్,సహకార సంఘం వైస్ చెన్నూరి బాలరాజు, ముక్కెర లాలయ్య,మండల ప్రధాన కార్యదర్శి వావిలాల చిన్న ఎల్లయ్య,
ములుగు ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు మట్టే వాడ తిరుపతి సులేమాన్,బాబా, సీతక్క యువసేన మండల అధ్యక్షులు ఎండి గౌస్, పడిదల హనుమత్, చిక్కుల్లా మనసా, ఎండి రియాజ్,జియా, యూత్ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు గద్దాల నవీన్,మామిడి రాము, బత్తుల సంపత్, తల్లపెళ్లి నర్సింహులు, గడ్డం మహేష్,మహిళ మండల అధ్యక్షురాలు కట్కురి రాధికా, తిరుపతమ్మ, జిలాని, జనార్దన్, కిరణ్, గుడ్ల శ్రీలత, గడ్డం శ్రీధర్, వావిలాల సాంబశివరావు, మేడం రమణ కర్, నేకరకంటి మూతేష్,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: