చరిత్రలో ఈరోజు.. గిరిజనుల ఆరాధ్యదైవం బిర్సా ముండా
కొరకరానికి కొయ్యలా మారిన గిరిజనుల ఆరాధ్యదైవం అయిన బిర్సా ముండాను బ్రిటిష్ సైన్యం విషమివ్వడంతో 1900 లో సరిగ్గా ఇదేరోజున చనిపోయారు. అప్పటికి ఆయన వయసు కేవలం 25 సంవత్సరాలు. నీరు, అటవీ, భూమి కోసం గిరిజనుల పక్షాన నిలిచి పోరాటం చేసిన గొప్ప వ్యక్తిగా, బ్రిటిష్ వలసవాదంపై తిరుగుబాటు జెండా ఎగరేసిన వ్యక్తిగా చరిత్రలో నిలిచారు బిర్సా ముండా. భారతీయ అటవీ జాతుల స్వాతంత్ర్య సమరయోధుడు, జానపద నాయకుడు అయిన బిర్సా ముండా గౌరవార్ధం ఆయన చిత్రపటాన్ని పార్లమెంట్ సెంట్రల్ హాలులో నెలకొల్పారు
Post A Comment: