మన్యం టీవీ ఏటూరు నాగారం
కన్నాయిగూడెం మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షులు ఎండి అప్సర్ పాషా ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ముందుగా కేక్ కట్ చేసి అనంతరం గవర్నమెంట్ హాస్పటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జాడీ రాంబాబు, వైస్ ఎంపీపీ బోల్లె భాస్కర్, ఏటూరు ఎంపీటీసీ చిట్యాల శైలజ అరుణ్ కుమార్, గ్రామ కమిటీ అధ్యక్షుడు సత్యం, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు సునరకాని రాంబాబు, యూత్ అధ్యక్షులు బొట నగేష్, ఉప సర్పంచ్ గడ్డం నగేష్, సొసైటీ డైరెక్టర్ బుచ్చయ్య, కిసాన్ సెల్ మండల అధ్యక్షులు తాటి రాజబాబు, యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ గాండ్ల నరసింహారావు, రాజేందర్, వెంకటయ్య, నవీన్, సాంబయ్య, తిరుపతి, సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: