మన్యం టీవీ మంగపేట.
జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగపేట పొదుమూర్ లో 8 మంది కరోనా పాజిటివ్ వచ్చిన నిరుపేద కుటుంబాలకు నిత్యవసరసరుకులు దాతలసహకారం తో ఇవ్వడం జరిగింది. ఈ కారిక్రమంలో జ్వాలా చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కోడెల నరేష్,వైస్ ఛైర్మన్ బండపల్లి రవి గౌడ్,డైరెక్టర్లు చాదా మల్లయ్య గారు,మునిగాల రాకేష్ గగ్గురి మహేష్ మిగతా సభ్యులు పాల్గొన్నారు.
Post A Comment: