CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన ఎంపీపీ రేగా కాళికా.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేదిటి అడబిడ్డలకు కళ్యాణ లక్ష్మీ పథకం బంగారు పథకం అని ఎంపీపీ రేగా కాళికా అన్నారు.ప్రభుత్వ విప్ పినపాక శాసన సభ్యులు రేగా కాంతారావు అదేశాలమెరకు తహశీల్దారు కార్యాలయం నందు లబ్ధిదారులకు పంపిణీ చెయ్యడం జరిగింది. ఈ కార్యక్రమంలో తహశీల్దారు రాజేశ్వర కుమార్ స్థానిక సర్పంచ్ ఊకె రమనాధం ఉపసర్పచ్ రావుల రవి టిఆర్ఎస్ పార్టీ నాయకులు రేగా సత్యనారాయణ పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: