మన్యం టీవీ వాజేడు.
మండల కేంద్రంలోని పెద్ద శబ్దాలతో ఉరుములు మెరుపులతో కూడిన వర్షంలో పేరూరు గ్రామ పంచాయతీ శివారులో బుధవారం పిడుగు పడింది.దాంతో 10 గొర్రెలు మత్యువాతపడ్డాయి.గ్రామ శివారులోని తాటి చెట్టు కింద ఖాళీ స్థలంలో పేరూరు గ్రామానికి చెందిన యాదడ్ల మేడారం అలియాస్ (సమ్మయ్య) తన గొర్రెలను మేపుతున్నాడు.ఈ క్రమంలో వర్షంతోపాటు గొర్రెలపై పిడుగు పడటంతో మృత్యువాతపడ్డాయి.వాటి విలువ సుమారు రూ.లక్ష వరకు ఉంటుందని బాధితుడు వాపోయాడు.తనకు నష్టపరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరాడు.
Post A Comment: