CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విధులకు హాజరు కానీ పంచాయతీ కార్యదర్శి

Share it:

 



తీర్మాణాలు లేకుండానే పనులు


-ఏఎన్ఎస్ఎస్ జిల్లా కార్యదర్శి పెద్ది సతీష్


మన్యం టీవీ మంగపేట.


విధులకు హాజరు కాకుండా వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వస్తు వచ్చిన ఎక్కువ సమయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండకుండ వస్తున్నాడో లేదో తెలియని విదంగా అలా వచ్చి ఇలా వెళ్తూ ఎటువంటి తీర్మానాలు లేకుండా పనులు చేస్తూన కార్యదర్శి పై చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నాయక పోడ్ సేవా సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది సతీష్ అన్నారు.మంగపేట మండలంలోని మల్లూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి మురళి గ్రామంలో చేస్తున్న పనులకు ఎలాంటి తీర్మానాలు లేకుండనే పనులు చేస్తూ తనకు అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టులు ఇస్తూ పెసా చట్టన్ని పరిగణనలోకి తీసుకోవడం లేదని విధులకు హాజరు కాకుండా వారానికి రెండు మూడు సార్లు మాత్రమే వస్తు వచ్చిన ఎక్కువ సమయం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఉండకుండ వస్తున్నాడో లేదో తెలియడం లేదని అన్నారు.కరోనా సమయంలో విధి విధిలో శానిటేషన్ పనులు కూడ చేయకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లించ కుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కార్యదర్శిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నాయక పోడ్ సేవా సంఘం జిల్లా కార్యదర్శి పెద్ది సతీష్ కోరుతున్నారు.

Share it:

TELANGANA

Post A Comment: