👉ఎంపీపీ ముత్తినేని సుజాత
మన్యం టీవీ ,అశ్వాపురం:
అశ్వాపురం మండలంలోని చింతిర్యాల,చింతిర్యాల కాలని,గొల్లగూడెం,సీతరామపురం, అమెర్ద,గొందిగూడెం గ్రామపంచాయితీల్లో సుమారు 14 మంది లబ్ధిదారులకురూ 14 లక్షల విలువైన చెక్కుల ఎంపీపీ ముత్తినేని సుజాత పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దారు ఆకారపు మహేందర్,జిల్లా మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,ఎస్కె ఖదీర్,సర్పంచులు కల్లూరి లక్స్మణరావు,పాయం భద్రయ్య,తాటి సుజాత,బండ్ల సీతమ్మ,పాయం భద్రమ్మ,ఎంపీటీసీ ఏనిక రవి,Vro ప్రసాద్,నాగేశ్వరరావు,ఉపసర్పంచులు వెన్నా అశోక్కుమార్,బొల్లినేని గణేష్,పున్నెశ్వరరావ్,తెరాస మండల యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: