మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లక్ష్మిపురం గ్రామంలోని ఐ కే పి కొనుగోలు కేంద్రంలోని ధాన్యపు రాసులు, ధాన్యపు బస్తాలు పొలాల్లో ఎరుగడి పడిఅనూహ్యంగా అగ్నిమంటలు అంటుకుని పాక్షికంగా దగ్ధమైనవి రైతులకు స్వల్ప నష్టం జరిగింది. ఈ అగ్నికి గాలి తోడైతే తొండ్యాల లక్ష్మి పురంనకు పెద్ద ప్రమాదమే సంబవించేదని వెంటనే స్పందించిన రైతులు మంగపేట పోలీస్ స్టేషన్ కు సమాచారం అందించగ అప్రమత్తం అయిన పోలీస్ యంత్రాంగం హుటాహుటిన ఫైర్ ఇంజన్ రప్పించి మంటలు ఆర్పి వేయడం తో ధాన్యపు రాసులకు, గ్రామానికి పెను ముప్పు తప్పిందని ఈ సందర్బంగా రైతులు తెలియజేసారు.
Post A Comment: