మన్యం టీవీ ఏటూరు నాగారం:
ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు కన్నాయిగూడెం మండలం లోని రాజన్నపేట గ్రామ పంచాయతీ లో గంగూడెం, రాజన్నపేట, వెంకట్రావుపల్లి, కన్నాయిగూడెం, లక్ష్మిపురం గ్రామపంచాయతీ యందు దేవాదుల గ్రామాలలో కరోనా బారిన బాధిత కుటుంబంలా కు నిత్యవసర సరుకులు పంపిణీ చేస్తున్న కన్నాయిగూడెం మండలం వైస్ ఎంపీపీ బొల్లె భాస్కర్ అయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజ్రంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రతిఒక్కరు విధిగా మాస్కులు ధరించి భౌతికదూరన్ని పాటించాలని అన్నారు. అత్యవసరమైతే తప్పా ఇల్లువిడిచి బయటకు రావద్దని అన్నారు.కాంగ్రెస్ పార్టీ తరుపున మండలం లో మా వంతు సహకారం చేస్తాము అని అన్నారు.ఈ కార్యక్రమం లో ఎస్టీ సెల్ మండల నాయకులు పొడెం నరసింగరావు, యూత్ అధ్యక్షులు బోట నాగేష్, లక్షణ్, కుర్షం శ్రీధర్, లక్ష్మిపురం అధ్యక్షులు ఎర్రలో నరసింగరావు, గొంది నరసింగరావు, తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: