CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ ను సందర్శించిన ఎంపీపీ

Share it:

 



మన్యం టీవీ :-

అశ్వారావుపేట లోని ఆంధ్రా తెలంగాణ బోర్డర్ చెక్ పోస్ట్ ను సోమవారం అశ్వారావుపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షులు జల్లిపల్లి శ్రీరామమూర్తి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనవసరంగా ఎవరు కూడా బయటకి రావద్దని మన కోసం డాక్టర్స్, పోలీస్,రెవెన్యూ, మరియు పంచాయతీ సిబ్బంది వారి ప్రాణాలను పనంగా పెట్టి మన కోసం కష్ట పడుతున్నారని, దయచేసి ప్రజలందరూ వారికీ సహకరించాలని అయన కోరారు. ఆలాగే ఈ పాస్ వున్న వారు మాత్రమే రాష్ట్రం లోకి రాగలరాని అయన కోరారు.

Share it:

TELANGANA

Post A Comment: