CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్న యువకుడు

Share it:

 

 మన్యం టీవీ మే 15 గుండాల( ఆళ్ల పల్లి) కరోనా కష్టకాలంలో ప్రజలకు పండగ నిలుస్తున్నాడు ఓ యువకుడు మణుగూరు గ్రామానికి చెందిన నవీన్ బాబు కరోనా బారిన పడిన వారికి నిత్యావసరాలను అందిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు . వివరాల్లోకి వెళితే  మర్కోడు గ్రామంలో కరోనా బారిన పడినవారు ఉన్నందున మర్కోడు సర్పంచ్ కొమరం శంకర్ బాబు అడిగిన వెంటనే స్పందించి నిత్యావసరాలను పంపించాడు. వాటిని సర్పంచ్ శంకర్ బాబు గ్రామస్థులతో కలిసి పంపిణీ చేశారు. అడిగిన వెంటనే స్పందించి ఇచ్చిన నవీన్ బాబు కు ధన్యవాదాలు అని సర్పంచ్ అన్నారు. ఈ కార్యక్రమంలో నిట్ట సుధాకర్, రాము  ,రాజేష్  ,సతీష్  సమ్మయ్య  ,తదితరులు పాల్గొన్నారు

Share it:

TELANGANA

Post A Comment: