CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కాశయ్య మృతి పట్ల ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగా కాంతారావు సంతాపం

Share it:

 


మన్యం టీవీ, పినపాక:

మాజీ శాసనసభ్యుడు, గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయలలొ విలువలు సాంప్రదాయాలు కడదాక పాటించిన ఓ బాటసారి తన ప్రయాణాన్ని ముగించి మన మధ్య నుండి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుబూతుని వ్యక్తం చేశారు. వారి పరమపవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న అని తెలిపారు.

Share it:

TELANGANA

Post A Comment: