మన్యం టీవీ, పినపాక:
మాజీ శాసనసభ్యుడు, గురుదక్షిణ ఫౌండేషన్ చైర్మన్ చేకూరి కాశయ్య మృతి పట్ల ప్రభుత్వ విప్ ,ఎమ్మెల్యే రేగా కాంతారావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయలలొ విలువలు సాంప్రదాయాలు కడదాక పాటించిన ఓ బాటసారి తన ప్రయాణాన్ని ముగించి మన మధ్య నుండి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. వారి కుటుంబానికి తమ ప్రగాఢ సానుబూతుని వ్యక్తం చేశారు. వారి పరమపవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్న అని తెలిపారు.
Post A Comment: