CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధిత కుటుంబాలకు అండగా వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి

Share it:

 


👉సీతంపేట, బోటిగూడెం గ్రామాల్లో నిత్యావసరాల పంపిణీ

👉మానవ సేవే మాధవ సేవ:వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి

మన్యం టీవీ, పినపాక:మండలంలోని కరోనా బాధిత కుటుంబాలకు అండగా వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి విస్తృత సేవలు అందిస్తున్నాను మానవసేవే మాధవసేవ అనే లక్ష్యంతో మండల వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన సోమవారం

మండలంలోని బోటి గుడెం , సీతంపేట గ్రామాలలో 50 కరోనా బాధితుల కుటుంబాలకు  నిత్యావసరాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని  , ప్రతి ఒక్కరూ విధిగా మాస్కులు ధరించి భౌతిక దూరాన్ని పాటించాలని సూచించారు . అత్యవసరమైతే తప్ప ఇల్లు విడిచి బయటకు రావద్దని అన్నారు. కరోనా బారిన పడిన పేద కుటుంబాల కు  మండల వ్యాప్తంగా నిత్యావసరాలను అందజేయనున్నట్లు పేర్కొన్నారు . కార్యక్రమంలో బోటి గూడెం ఉపసర్పంచ్  నుపా లక్ష్మయ్య, టిఆర్ఎస్ నాయకులు వార నరసింహారావు పాల్గొన్నారు .

Share it:

TELANGANA

Post A Comment: