CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోన బాధితులకు బియ్యం నిత్యావసరాలు పంపిణీ చేసిన వైస్ ఎంపీపీ

Share it:

 


 

మన్యం మనుగడ, పినపాక:


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పినపాక మండలంలోని అమరారం గ్రామంలో కరోన వైరస్ తో 10 కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయన్న  విషయం తెలుసుకున్న పినపాక వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి బాధిత కుటుంబాలకు 1500/- విలువ గల బియ్యం, నిత్యావసర సరుకులు,కూరగాయలను స్థానిక సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, ఎంపీటీసీ కాయం శేఖర్ చేతుల మీదుగా అందించారు. ఈ సందర్భంగా బాధితుల కుటుంబ సభ్యులు సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు  ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కంది సుబ్బారెడ్డి, ఎంపీటీసీ కాయం శేఖర్,సర్పంచ్ మొగిలిపల్లి నరసింహారావు, టి. ఆర్. ఎస్ నాయకులు గుమ్మడి అశోక్,  గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: