CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కరోనా బాధితులు మనో ధైర్యంకలిగి ఉండాలి

Share it:

 


👉ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్


మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండల పరిధిలోని మిట్టపల్లి గ్రామ పంచాయతీ మరియు రొంపేడు గ్రామపంచాయతీ లలో కరోనా బారినపడిన ఓం ఐసోలేషన్ ఉంటున్న కరోనా బాధితులకు నేరుగా వారి ఇంటి ఇంటికి వెళ్లి స్వయంగా వారితో మాట్లాడి వారికి మనోధైర్యాన్ని కలిగిస్తూ పండ్లు, గుడ్లు, కూరగాయలు పంపిణీ చేసిన ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ మార్కెట్ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్ జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, స్థానిక ఎంపీటీసీ ధనసరి శాంతమ్మ, సర్పంచ్ అంబలి, ఉప సర్పంచ్ రవీంద్ర బాబు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ హనుమ, టిఆర్ఎస్ నాయకులు బానోత్ మోతిలాల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: