మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం మండలం భద్రాచలం పరిధిలో గల ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈరోజు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కరోనా రోగులకు మరియు ఇతర రోగులకు ఆహారం పండ్లు శానిటైజర్ మాస్కులు పంపిణీ చేయడం జరిగింది. ఆస్పత్రిలో ఆవరణ చాలా బాగుందని ఆయన వ్యాఖ్యానించారు డాక్టర్ల బృందం అందరూ కరోనా పేషెంట్లను జాగ్రత్తగా వైద్యం చేయాలని అందరూ సకాలంలో కోలుకోవాలని మంత్రి పువ్వాడ డాక్టర్ బృందాలకు సూచనలు ఇచ్చారు.
Post A Comment: