మన్యం టీవీ గుండాల: కరోనాతో యువకుడు మృతి చెందిన సంఘటన చోటు చేసుకుంది మండలం పరిధిలోని మోదుగుల గూడెం గ్రామంలో కరోనాతో అంజయ్య 30 యువకుడు మృతి చెందాడు మండలంలో కరోనా విలయ తాండవం చేస్తుంది మోదుగుల గూడెం గ్రామంలో ఇప్పటికే 60 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అదే గ్రామానికి చెందిన యువకుడు గత రాత్రి 10 గంటల సమయంలో హోమ్ క్వారంటైన్ ఉంటూ తుదిశ్వాసను వదిలాడు మండలంలో కరోనా ధాటికి ఇప్పటికే పదికి చేరువలో మరణాలు ఉన్నాయి రెండవ దశలో అతి ప్రమాదకరంగా మండలంలో తయారైంది ఇప్పటికీ 150 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి మండలంలోని ప్రతి గ్రామంలో కరోనా బాధితులు ఉన్నారు ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి
Navigation
Post A Comment: