ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు లాక్డౌన్ నుంచి మినహాయింపు ఉందని రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అక్రెడిటేషన్లు, గుర్తింపు కార్డులు చూపిస్తే వారిని ఇబ్బందులకు గురిచేయొద్దన్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్లే ఉద్యోగులు గుర్తింపు కార్డులను చూపిస్తే సరిపోతుందన్నారు.
Post A Comment: