👉దహన సంస్కారాలు జరిపించిన ఆళ్ల ఎస్సై సంతోష్ కుమార్
మన్యం టీవీ, గుండాల:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలంలో
కరోనాతో వృద్ధుడు మృతి చెందగా దహన సంస్కారాలకు ఎవరు ముందుకు రాకపోవడంతో స్థానిక ఎస్ఐ పెంటారి సంతోష్ కుమార్ ముందుకు వచ్చి పిపిఇ కిట్ దరించి దహనసంస్కారాలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్సై సంతోష్ కుమార్ ని పలువురు అభినందించారు.
Post A Comment: