మన్యం టీవీ,బూర్గంపాడు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర లోని వారాంతపు సంతలో దుకాణల వద్ద జనం గుమ్మి కూడటంతో (సామాజిక దూరం పాటించ పోవటంతో) దుకాణదారులకు జరిమానా విధించిన బూర్గంపాడు శిక్షణ ఎస్ ఐ కిన్నెర రాజశేఖర్ మరియు వారి సిబ్బంది.
Post A Comment: