మన్యం టీవీ, అశ్వరావుపేట:
మండల పరిధిలోని 3 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు వైద్యులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మరో 42 మందికి పాజిటివ్గా నిర్ధారణ. గుమ్మడవెల్లి పీహెచ్సీ 22 టెస్టులు చేయగా ముగ్గురికి, వినాయకపురం పీహెచ్సీ 42 టెస్టులు చేయగా 19 మందికి, అశ్వరావుపేట లో 41 మందికి టెస్టులు చేయగా 20 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్య అధికారులు తెలిపారు.
Post A Comment: