CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

25 కుటుంబాలకు నిత్యవసరా సరుకుల పంపిణీ

Share it:

 


మన్యం టీవీ, అశ్వాపురం:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, భద్రాచలం శా‌సనసభ్యలు  పొదెం వీరయ్య ఆదేశాల మేరకు   అశ్వాపురం మండలం  ,సీతారమపురం 

 గ్రామంలో కాంగ్రెస్ పార్టీ పినపాక నియోజకవర్గ కన్వీనర్ డాక్టర్ చందా సంతోష్ కుమార్ ,అశ్వాపురం ఎం.పి.టి.సి మరియు జిల్లా మహిళ నాయకురాలు పోరెడ్డి విజయలక్ష్మి ఆధ్వర్యంలో కరోన సోకిన 25 కుటుంబాలకు నిత్యవసరా సరుకులను

 పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్మికశాఖ నాయకురాలు వరలక్ష్మి ,సర్పంచ్ ఉమాదేవి,కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లపాటి  సత్యనారాయణ,ముత్తయ్య,సపక పిచ్చయ్య,అనిల్,సోమరాజు,గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: