మన్యం టీవీ వాజేడు.
ఇంటి ఇంటికి సర్వే లో భాగంగా పి హెచ్ సి పేరూరు పరిధిలో గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలకు కరోనా పట్ల అవగహన కల్పించి,వారి కుటుంబ సభ్యులకు ఎవ్వరికి అయినా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో లేదో తెలుసుకుని, ఒక్కవేళ ఉంటే మీకు కావాల్సిన వైద్య సహాయం అందిస్తాము అని వారికీ దైర్యం చెప్పి వారి వివరాలు నమోదు చేస్తూ సర్వే చేయటం జరుగుతోంది ఇట్టి కార్యక్రమం లో పేరూరు సర్పంచ్ యాలం సరస్వతి గారు పాల్గొని కరోనాపై అవగాహన కల్పి చూపించారు ఈ కార్యక్రమంలో లో వాజేడు మండల తహసీల్దార్ అల్లం రాజ్ కుమార్ గారు పంచాయతీ సెక్రటరీ రమేష్ మరియు వైద్య సిబ్బంది పాల్గొన్నారు
Post A Comment: