మన్యం టీవీ, అశ్వారావుపేట:
తెలంగాణ ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ద్వారా వెలువడిన మన్యం మనుగడ పత్రిక యొక్క ప్రత్యేక సంచికను అశ్వారావుపేట తహసీల్దార్ చల్లా ప్రసాద్ మరియు సిఐ బి ఉపేంద్రరావులు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలపై పత్రిక రావడం శుభపరిణామం అని పత్రిక స్థాపించిన రేగా కాంతారావుకు శుభాకాంక్షలు తెలపడం జరిగింది. జన్మదినం సందర్భంగా వచినటువంటి ప్రత్యేక సంచికను అందించిన అశ్వరావుపేట మన్యం టీవీ ప్రతినిధి దాది చంటి కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యువకుడు రామకృష్ణ పాల్గొన్నారు.
Post A Comment: