CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పోడు సమస్యల పై విప్ రేగా ను కలిసిన అశ్వాపురం ప్రజా ప్రతినిధులు,టిఆర్ఎస్ పార్టీ నాయకులు

Share it:

 



మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం

తుమ్మల చెరువు గ్రామ పంచాయతీ లో గిరిజనుల  పోడు భూముల సమస్యను ఎంపీపీ ముత్తినేని సుజాత, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, సర్పంచ్,ఎంపీటీసీ,సూది రెడ్డి గోపాలకృష్ణారెడ్డి, తదితర నాయకుల ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు ను కలిసి ఎమ్మెల్యే కు సమస్యను వివరించారు. గిరిజనులకు న్యాయం చేయాలని కోరారు. విప్ రేగా సమస్యలపై సానుకూలంగా స్పందించారు.త్వరలో నేను మీ ప్రాంతంలో పర్యటిస్తాను అని సమస్యలు అన్నీ అక్కడే పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు.

Share it:

TELANGANA

Post A Comment: