టిడిపి పార్లమెంటరీ నాయకులు ఎస్కే సంధాని మన్యం టీవీ గుండాల: ఐటీడీఏ ద్వారా జరుగుతున్న పనులపై విచారణ జరిపించాలని టిడిపి మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ నాయకులు గుండాల ఎంపీటీసీ ఎస్కే సంధాని అన్నారు పనులపై పర్యవేక్షణ లేకపోవడంతో పనులు నాణ్యత లేకుండా చేస్తున్నారన్నారు ఐ టి డి ఎ ఇంజనీరింగ్ అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు మండల కేంద్రంలో పి ఎన్ హెచ్ పనులు నాలుగు కోట్లతో నిర్మిస్తుంటే 2016లో ప్రారంభించారని నాణ్యత లేకపోవడంతో అప్పటి పి ఓ గౌతమ్ కు విన్నవించామని నారు ఆయన స్పందించి ఈ ఈ నీ మందలించిన ఫలితం శూన్య మన్నారు కాంట్రాక్టర్ సొంత నిర్ణయాలతో పనులు జరుగుతున్నాయని దానిపై విచారణ చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో ఇంజనీరింగ్ అధికారులపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి ఫిర్యాదు చేస్తామన్నారు
Navigation
Post A Comment: