మన్యం టీవీ. కన్నాయిగూడెం: మండల కేంద్రంలో గుర్రేవుల గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ 20 ఆవిర్భావ దినోత్సవం వేడుకలు గ్రామ కమీటి అధ్యక్షుడు మఠం వెంకటేశ్వర్లు ఆధ్యవర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా టిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూజరి సత్యనారాయణ, ఎంపిటిసి ఆలెం నర్సక్క రాంబాబు, తడకల మధుకర్, పూజారి కిషోర్, వాసం పెళ్లి రాంబాబు, శ్రీ రాములు, వెంకన్న, తిరుమలగిరి బుచ్చయ్య,తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: