మన్యం టీవీ,బూర్గంపాడు:
బూర్గంపాడు మండలం సొంపల్లిలో రైతుల ఇసుక మేటలు పేరుతో జరుగుతున్న అక్రమ ఇసుక రవాణాను గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక రాత్రింబవళ్లు వేళాపాల లేకుండా లారీలతో తరలిస్తున్నారని పట్టించుకునే అధికారులు లేరని, అక్రమార్కులు ఇష్టమొచ్చినట్లుగా ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Post A Comment: