CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐటిసి యూనియన్ నాయకులతో సమావేశం అయినా ఎస్ఐ జితేంద్రర్

Share it:

 



మన్యం టీవీ,బూర్గంపాడు:


బూర్గంపాడు మండలం సారపాక లోని ప్రముఖ కాగిత పరిశ్రమ ఐటీసీ లో మే 3 న జరగబోతున్న ఎలక్షన్ సందర్భంగా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న దృష్ట్యా, కార్మికుల క్షేమం కోసం ఉన్నత అధికారుల ఆదేశాలతో బూర్గంపాడు పోలీస్ స్టేషన్ లో యూనియన్ ఎలక్షన్ లో పోటీ చేయుచున్న కార్మిక సంఘ నాయకులతో బూర్గంపాడు ఎస్ ఐ జితేంద్రర్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎలక్షన్ కు సంబంధించి ఎలాంటి మీటింగ్స్ జరపరాదని, కరోనా నిబంధనలు పాటించాలని పోటీ చేయుచున్న కార్మిక సంఘ నాయకులకు తెలిపారు.ఈ సమావేశం లో అన్ని  యూనియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: