మన్యం టీవీ మంగపేట.
మంగపేట మండలం లోని రమణక్క పేట గ్రామానికి చెందిన ఇల్లందుల చంద్రమ్మ ఇటీవల అనారోగ్యం తో మరణించగా రమణక్క పేట కాంగ్రెస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో మృతురాలి కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్ధిక సహాయం అందజేశారు. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఇందారపు లక్ష్మణ్ రావు, సహకారసంఘం డైరెక్టర్ కోడం బాలకృష్ణ,కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కొంకతి సాంబశివరావు, బీ సి సెల్ ప్రధాన కార్యదర్శి బట్ట చందర్ రావు,యూత్ మండలవర్కింగ్ ప్రెసిడెంట్ ఓదెల సుధీర్,పయ్యావుల బాబురావు,తోకల రవీందర్,మంచర్ల నవీన్, మంచర్ల నందన్,తోకల రమేష్, కర్రి వేణు,మునిగెల అంజిబాబు,బట్ట రమేష్,వీర్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: