మన్యం టివి,దమ్మపేట:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వారావుపేట నియోజకవర్గం, దమ్మపేట మండలం యూత్ ఆధ్వర్యంలో మల్కారం లో రాజ్యంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షులు అంకత ఉమామహేశ్వర రావు, ఎంపీటీసీ నాయుడు శ్రీను,ఉప సర్పంచ్ రాయల పుల్లారావు,ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శులు త్రివేదులు జేమ్స్,రావూరి వీరయ్య,నల్లపు నాగేంద్ర, కంకిపాటి రాంబాబు, కొండయ్య,కన్నా రావు,వినోద్, అశోక్,సాయి, మంగయ్య,సాయి,నవీన్ కుమార్ మరియు అశ్వారావుపేట టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు జారే ఆదినారాయణ పాల్గొన్నారు.
Post A Comment: