మన్యం టీవీ,దమ్మపేట: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం లో
ఈరోజు గండుగులపలి గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మన ఎమ్మెల్యే మచ్చ నాగేశ్వరావు జడ్పిటిసి పైడి వెంకటేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ కె.వి,ఎంపీపీ సోయం ప్రసాద్,వైస్ ఎంపీపీ దారా మల్లికార్జునరావు,సర్పంచ్ రాజేష్,ఎర్ర వసంతరావు, దమ్మపేట మండలం ఏఓ,ఏఎంసి చైర్మన్ కొయ్యల అచ్యుత రావు మరియు రైతులు పాల్గొన్నారు. రైతుల దగ్గర్నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేశారు.
Post A Comment: