మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు,గుట్ట మల్లారం లోని రైతు వేదిక ముందు మణుగూరు వర్తక సంఘానికి కేటాయించిన స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న వర్తక సంఘం భవనానికి శంకుస్థాపన చేసి, స్వయంగా ప్రొక్లైన్ తో మట్టి తీసి పనులు ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి పొశం.నరసింహారావు,దోసపాటి వెంకటేశ్వర్లు,రాధాకృష్ణ, పీఏసిఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,ఎంపీటీసీ కణితి.బాబురావు,సర్పంచ్ కారం.ముత్తయ్య,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా. అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి.నవీన్,మీడియా ఇంచార్జి తాళ్లపల్లి.యాదగిరి గౌడ్,నియోజకవర్గ యువజన అధ్యక్షులు సాగర్ యాదవ్, మండల యువజన అధ్యక్షులు హర్షవర్ధన్,పట్టణ యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్,సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్,టిఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి, ముద్దంగుల కృష్ణ,తంత్రపల్లి కృష్ణ,తాత రమణ,మేకల రవి, యువజన నాయకులు,బొశెట్టి రవి ప్రసాద్,జక్కం. రంజిత్,గుర్రం సృజన్,భరత్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: