మన్యం టీవీ మణుగూరు:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు లోని హనుమాన్ గార్డెన్స్ లో బొడ్ల కంటి వెంకన్న కుమార్తె శాంతి ప్రియ నిశ్చితార్ధ మహోత్సవం లో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం.నర్సింహారావు, పీఏసీ ఎస్ చైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,రైతు బంధు అధ్యక్షులు దొబ్బల. వెంకటప్పయ్య,టిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అడపా అప్పారావు,వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి నవీన్, మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,పలువురు ప్రజా ప్రతినిధులు,పార్టీ నాయకులు, యువజన నాయకులు,సోషల్ మీడియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: