మన్యం టీవీ గుండాల: కళ్యాణ లక్ష్మి చెక్కులను లబ్ధిదారులకు పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ రేగా కాంతారావు ఆదేశాల అనుసారం అందజేస్తున్నామని గుండాల తాసిల్దార్ ఆర్ రమేష్ ఉన్నారు మొత్తం 28 చెక్కులను ఇంటింటికి తిరుగుతూ లబ్ధిదారులకు అందజేశామన్నారు కరుణ విజృంభిస్తున్న తరుణంలో లబ్ధిదారులు అందర్నీ ఓకే కాడికి పిలిచి అందజేయడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు ఈ కార్యక్రమంలో గుండాల ఎంపీపీ ముక్తి సత్యం డి టి నవీన్ శర్మ ఆర్ ఐ నాగేశ్వరరావు వీఆర్ఏ లక్ష్మణ్ శివాజీ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: