CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బిల్ట్ ఆక్సిజన్ ప్లాంట్ ను మరమ్మతులు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురండి. ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్

Share it:

  


  మన్యం టీవీ ఏటూరునాగారం:

 ములుగు జిల్లా మంగపేట మండలంలోని కమలపూర్(బిల్ట్) రేయన్స్ ఫ్యాక్టరీలోని ఆక్సిజన్ ప్లాంట్ మరమ్మతులు చేసి కోవిడ్ 19 బారినపడిన ఏజెన్సీ ప్రజలకు సకాలంలో

 ఆక్సిజన్ అందించవచ్చన్నారు.  ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్,రాష్ట్ర ఆరోగ్య శాఖ మాత్యులు ఈటల రాజేందర్ లతో పాటు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య కు లేఖ రాశారు. 

రేయన్స్(బిల్ట్ )ఫ్యాక్టరీలో ఉన్న ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా గంటకు సుమారు ఐదు వందల నుండి ఏడూ వందల కేజీల ఆక్సిజన్ తయారు చేయవచ్చు అని అన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: