CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అగ్ని బాధితురాలు కి నిత్యావసర వస్తువులు పంపిని చెసిన రెవిన్యూ అధికారులు.

Share it:

 


మన్యం టివి కరకగూడెం.మండల పరిధిలోని కొత్తగూడెం గ్రామంలో ఆదివారం విద్యుత్ షాట్ సర్క్యూట్ తో ఈసం నర్సమ్మ 68 సం,,అనె వృద్ధురాలు గడ్డి ఇల్లు అగ్ని ప్రమాదం జరిగింది. సామచరం తెలుసుకున్న రెవిన్యూ అధికారులు అర్ఐ రాజు విఅర్ఓ సీతయ్య సందర్శించి పంచానమం చేసి సూమరు లక్ష పదకొండు వేయిల ఎనిమిది వందల రూపాయల మేరకు అస్థి నష్టం వాటిల్లినట్లు తెలిపారు. అనంతరం అగ్ని బాధిత కుటుంబానికి నిత్యావసర వస్తువులు పంపిని చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక డిఅర్ డిపో సెల్స్ మెన్ కుంజ దశరధం.కొత్తగూడెం ఉపసర్పంచ్ ఈసం సమ్మయ్య పినపాక నియోజకవర్గ టిఆర్ఎస్వి అధ్యక్షులు గుడ్ల రంజీత్ కుమార్ గ్రామస్తులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: