మన్యం టీవీ భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం మండలం, భద్రాచలం పరిధిలో గల స్వాతి పిల్లల హాస్పిటల్ లో 13 నెలల వయస్సు గల బాబు యశ్వంత్ తీవ్ర రక్తహీనత కలిగి బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఎమర్జెన్సీ గా బ్లడ్ ఎక్కించాలని వైద్యులు చెప్పడంతో బ్లడ్ కోసం ప్రస్తుత ఆశ్రయించగా వెంటనే స్పందించి ట్రస్ట్ ఆధ్వర్యంలో సభ్యులు న్యాయవాది కొలిపొలం నవీన్ కుమార్ ద్వారా ఏ బి పాజిటివ్ బ్లడ్ ను రక్తదానం చేయించి ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాబుని ఆదుకున్నారు.
Post A Comment: