మన్యం టీవీ, పినపాక:మండల పరిధిలోని తోగూడెం పంచాయతీ తో గూడెం టీఆరెస్ పార్టీ 37 వ బూత్ కమిటీ అధ్యక్షులుగా పుప్పాల నరసింహారావు ,ఉపాధ్యక్షులుగా ఈ సం రవికుమార్ , బండ మనోజ్ ప్రధాన కార్యదర్శి సల్లూరి లక్ష్మయ్య కోశాధికారి ఓర్సు శీను కార్యదర్శి జిల్లా రపు రాంబాబు సహాయ కార్యదర్శి జలగం సంజీవ్ సభ్యులు కొట్టం దుర్గయ్య గుండె సర్వేషు ఈ సం సత్యనారాయణ పళ్ళ మధుసూదన్ వేలాద్రి రాజిరెడ్డివల్లెపు కృష్ణ ఓకే కోటేశు బూర్ ఇక నరేష్ కోరం సమ్మయ్య పాయం వెంకటేశ్వర్లు జలగం శీను పాయం కృష్ణ చిర్ర ఉప్పలయ్య ఈ సం ముత్తయ్య వేముల వెంకన్న ఈ సం శేఖర్ పాయం వెంకటేశ్వర్లులను ఏక గ్రీవంగా ఎన్నుకున్నారు.
Post A Comment: